విజ్ఞాన్ మంథన్ కు దరఖాస్తు చేసుకోవాలి

83பார்த்தது
విజ్ఞాన్ మంథన్ కు దరఖాస్తు చేసుకోవాలి
జిల్లాలోని ఆరవ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులు విజ్ఞాన్ మంథన్ కు సెప్టెంబర్ 15 లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. దరఖాస్తులను http: //vvm. org. in లో సమర్పించాలని చెప్పారు. ప్రధానోపాధ్యాయులు చొరవ తీసుకొని విద్యార్థుల చేత దరఖాస్తులు చేయించాలని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி