జిల్లాలో బిజెపి సభ్యత్వాన్ని వేగవంతం చేయండి

63பார்த்தது
జిల్లాలో బిజెపి సభ్యత్వాన్ని వేగవంతం చేయండి
జిల్లాలో పార్టీ సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి అన్నారు. కందిలోని పార్టీ జిల్లా కార్యాలయంలో వివిధ మోర్చాల నాయకులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ అన్ని మండలాలు సభ్యత సేకరణను చేయాలని సూచించారు. సమావేశంలో వివిధ మోర్చాల కన్వీనర్ పోచారం రాములు, మెంబర్షిప్ కన్వీనర్ రవిశంకర్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி