కళాశాల నుంచి 87 మంది ఎఈఈలుగా ఎంపిక

79பார்த்தது
కంది మండలం మామిడిపల్లి పరిధిలోని వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల నుంచి 78 మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఎంపిక కావడం గర్వకారణమని ఫార్మర్ డిన్ సదాశివరావు అన్నారు. ఆదివారం కళాశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మొత్తం 100 పోస్టులకు ఈ కళాశాల నుంచి 87 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల డీన్ మనోజ్ కుమార్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி