15 లక్షలు పలికిన వినాయకుని లడ్డు

66பார்த்தது
సంగారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపం వద్ద మంగళవారం రాత్రి లడ్డూ వేలం పాట రికార్డ్ స్థాయిలో పలికింది. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కుమారుడు భరత్ సాయిరెడ్డి 15 లక్షలకు లడ్డూలు వేలంలో సొంతం చేసుకున్నారు. నిర్వాహకులు లడ్డూని భరత్ సాయి రెడ్డికి అందించారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி