11వ తేదీకి ప్రజావాణి మార్పు: కలెక్టర్

78பார்த்தது
11వ తేదీకి ప్రజావాణి మార్పు: కలెక్టర్
హైదరాబాద్ లోని మహాత్మ జ్యోతిబాపూలే ప్రజా భవన్ లో జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని 11వ తేదీకి మార్చినట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తేదీన ప్రజావాణిలో ముఖ్యమైన సమావేశం ఉన్నందున వాయిదా వేసినట్లు చెప్పారు. మహాత్మ జ్యోతిబాపూలే ప్రజాభవన్ కు వినతి పత్రాలు సమర్పించే వారు 11వ తేదీన వెళ్లాలని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி