జిహెచ్ఎంసి డంప్ యార్డును నిలిపివేయాలని ఎంపీకి వినతి

61பார்த்தது
జిహెచ్ఎంసి డంప్ యార్డును నిలిపివేయాలని ఎంపీకి వినతి
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండల పరిధిలోని నల్లవల్లి గ్రామపంచాయతీ పరిధిలో జిహెచ్ఎంసి డంప్ యార్డ్ నిలిపివేయాలని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావుని మంగళవారం గ్రామస్తులు కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி