గణేష్ మండపాలలో పటాన్చెరు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

67பார்த்தது
గణేష్ మండపాలలో పటాన్చెరు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురం డివిజన్ అశోక్ నగర్ కాలనీలో శనివారం వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన గణపతి మండపాలలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బొజ్జ గణపయ్యకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండపం నిర్వాహకులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పుష్ప నగేష్, ఉన్నారు.

தொடர்புடைய செய்தி