గణేష్ గడ్డ ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

65பார்த்தது
గణేష్ గడ్డ ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు మండల పరిధిలోని రుద్రారం శ్రీ సిద్ధి గణపతి దేవాలయంలో శనివారం ఉదయం పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ఆలయ నిర్వాహకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. గణనాథుని ఆశీస్సులతో విఘ్నాలు తొలగి, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

தொடர்புடைய செய்தி