లోతట్టు ప్రాంతాలు జలమయం

81பார்த்தது
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండల పరిధిలోని బొల్లారం, శివనగర్, ఊట్ల, రాళ్లకత్వ, మాదారం, నల్తూర్, కొర్లకుంట, తదితర గ్రామాలలో మంగళవారం రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వర్షం కారణంగా వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు.

தொடர்புடைய செய்தி