పటాన్చెరులో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు

52பார்த்தது
పటాన్చెరులో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు
పటాన్చెరు పట్టణంలోని బస్టాండ్ ప్రాంగణంలో గల ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహానికి శనివారం పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ ప్రజలకు ఆయన చేసిన సేవలను కొనియాడారు. స్థానిక నాయకులు విజయ్ కుమార్, నరసింహారెడ్డి, గూడెం మధుసూదన్ రెడ్డి, వంగరి అశోక్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி