భారీ వర్షాలతో నష్టపోయిన రెండు తెలుగు రాష్ట్రాలకు శాసనమండలి మాజీ ప్రొటెం స్పీకర్ భూపాల్ రెడ్డి 2 లక్షల రూపాయల విరాళాన్ని శనివారం ప్రకటించారు. భారతి నగర్ కార్పొరేటర్ లక్ష తెలంగాణకు, తన లక్ష రూపాయలను ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కు అందిస్తున్నట్లు తెలిపారు.