పటాన్చెరులో కొండా బాపూజీ వర్ధంతి: ఎమ్మెల్యే

78பார்த்தது
పటాన్చెరులో కొండా బాపూజీ వర్ధంతి: ఎమ్మెల్యే
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు బస్టాండ్ ప్రాంగణంలోని ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహానికి శనివారం వర్ధంతిని పురస్కరించుకొని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ ప్రజలకు ఆయన చేసిన సేవలను ఎమ్మెల్యే కొనియాడారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు నరసింహారెడ్డి ఉన్నారు.

தொடர்புடைய செய்தி