గౌహతిలో పర్యటించిన కార్పొరేటర్లు

50பார்த்தது
గౌహతిలో పర్యటించిన కార్పొరేటర్లు
గౌహతి స్టడీ టూర్ లో భాగంగా మంగళవారం డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డితో, సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురం బూరుగడ్డ పుష్ప నగేష్ సహచర కార్పొరేటర్లతో కలిసి షిల్లోంగ్ మున్సిపల్ కార్యాలయంలో సమావేశంలో శుభ్రత పరిశుభ్రత గురించి అక్కడి అధికారులతో చర్చించారు. అనంతరం షిల్లోంగ్ పట్టణంలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி