బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం: ఎంపీ

67பார்த்தது
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం భేల్ కార్మిక సోదరులు మాజీ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు ఆధ్వర్యంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ పీఎం నరేంద్ర మోడీ తోనే దేశాభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி