సిర్గాపూర్ తండాలో డిజె సౌండ్

61பார்த்தது
సిర్గాపూర్ తండాలో డిజె సౌండ్
సిర్గాపూర్ తండాలో వినాయక మండపం వద్ద నిబంధనలకు విరుద్ధంగా పెట్టిన డీజే సౌండ్ సీజ్ చేసినట్లు ఎస్సై వెంకట్ రెడ్డి గురువారం తెలిపారు. వినాయక నిమజ్జనానికి డిజె సౌండ్ పెట్టినట్లు తమకు సమాచారం రాగానే వెంటనే వెళ్లినట్లు చెప్పారు. పిట్లం కు చెందిన డిజె సౌండ్ ఓనర్ శ్రవణ్ కుమార్ పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. గణేష్ నిమజ్జనానికి ఎవరైనా డీజే సౌండ్ వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி