దిశ కమిటీ సభ్యుడిగా ప్రకాష్ రాథోడ్

50பார்த்தது
దిశ కమిటీ సభ్యుడిగా ప్రకాష్ రాథోడ్
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని ముకుంద నాయక్ తాండకు చెందిన ప్రకాష్ రాథోడ్ ను దిశ కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగిందని దిశా కమిటీ చైర్మన్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన దిశా కమిటీ చైర్మన్ ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యేను దిశ కమిటీ సభ్యుడు ప్రకాష్ రాథోడ్ శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు.

தொடர்புடைய செய்தி