యోగి గణేష్ లడ్డూ సొంతం చేసుకున్న ఆలూరే మహానంద

77பார்த்தது
యోగి గణేష్ లడ్డూ సొంతం చేసుకున్న ఆలూరే మహానంద
కంగ్టి మండల కేంద్రంలో మంగళవారం రాత్రి యోగి గణేష్ మహా ప్రసాదం లడ్డూ కంగ్టి మహిళా సమాఖ్య అధ్యక్షురాలు నాగూర్ కే గ్రామానికి చెందిన ఆలూరే మహానంద రూ. 36. 500 కు వేలంపాటలో సొంతం చేసుకున్నారు. గత 3 దశాబ్దాల చరిత్రలో ఒక మహిళ వేలం పాట పాడి లడ్డూను సొంతం చేసుకోవడం విశేషంగా సంతరించుకుంది. ఆ మహా ప్రసాదాన్ని యోగి గణేష్ అధ్యక్షుడు సతీష్ ఆమెకు అందజేశారు. లడ్డూ ప్రసాదం తీసుకోవడం తనకెంతో ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி