అరటి తోటలను సందర్శించిన ఉద్యానవనశాఖ అధికారిణి

77பார்த்தது
అరటి తోటలను సందర్శించిన ఉద్యానవనశాఖ అధికారిణి
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం బస్వాపూర్, పెద్దరెడ్డిపేట్ గ్రామాలలో జిల్లా ఉద్యానవనశాఖ అధికారి సోమేశ్వర రావు బుధవారం పర్యటించారు. ఆయిల్ ఫామ్, అరటి తోటలను సందర్శించి తగిన సస్యరక్షణ చర్యల గురించి రైతులకు వివరించారు. ఇందులో భాగంగా ఆయిల్ ఫామ్ ఏరియా ఎక్స్ పెన్షన్ స్కీమ్ లో భాగంగా ఎకరానికి మొక్కలకు రూ. 11, 400 రాయితీ, తదితర విషయాలను సోమేశ్వర్ రావు రైతులకు వివరించారు.

தொடர்புடைய செய்தி