రాజ్యాంగానికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తున్న ప్రభుత్వం

69பார்த்தது
రాజ్యాంగానికి తూట్లు పొడిచేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్ ఆరోపించారు. జోగిపేటలో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దళితుల సమస్యలపై ఆందోళన చేయాలని చెప్పారు. సంఘం సభ్యత్వాన్ని చేయించి బలోపేతం చేయాలని కోరారు. సమావేశంలో నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி