జోగిపేటలో వ్యక్తి అనుమానస్పద మృతి

68பார்த்தது
జోగిపేటలో వ్యక్తి అనుమానస్పద మృతి
ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన జోగిపేట పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం. అన్నా సాగర్ కు చెందిన పవన్ కళ్యాణ్ (25) పనికి వెళ్తున్నాని చెప్పి 17వ తేదీన ఇంటి నుంచి వెళ్ళాడు. ఆందోలులోని మారేడు కుంటలో శవమై కనిపించాడు. భార్య వసంత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

தொடர்புடைய செய்தி