జోగిపేటలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ

534பார்த்தது
బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులకు నిరసనగా హిందూ సంఘాల ఆధ్వర్యంలో జోగిపేటలో మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. జోగిపేట బస్టాండ్ నుంచి పుర వీదుల మీదుగా క్లాక్ టవర్ వరకు ర్యాలీ జరిగింది. విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర నాయకులు సుభాష్ చందర్ మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులను ప్రతి ఒక్కరు ఖండించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி