వైభవంగా మట్టి వినాయకుడి నిమజ్జన శోభయాత్ర

54பார்த்தது
వైభవంగా మట్టి వినాయకుడి నిమజ్జన శోభయాత్ర
సంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన రాయికోడ్ లోని హనుమాన్ మందిరంలో గణేశుడికి, శ్రీ వీరభద్రేశ్వర మందిరంలో ప్రతిష్టించిన గణనాథుడికి 11 రోజుల నుండి భక్తిశ్రద్దలతో పూజాకార్యక్రమాలు నిర్వహించారు. మంగళవారం  భక్తిపాటలకు భజన చేసుకుంటూ,రామాయణం పాటలకు హుషారుగా చిందులు వేస్తూ ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై పురవిధులగుండా ఊరేగింపు నిర్వహించి నిమజ్జనం కార్యక్రమం నిర్వహించారు.

தொடர்புடைய செய்தி