ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చూడాలి

52பார்த்தது
ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చూడాలి
ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చూడాలని అదనపు డీఆర్డీఓ బాలరాజు అన్నారు. పుల్కల్ మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో అక్టోబర్ రెండవ తేదీ వరకు స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. సమావేశంలో పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி