శ్రీ రుక్మిణి పాండు రంగడికి తొలి ఏకాదశి పూజలు

84பார்த்தது
శ్రీ రుక్మిణి పాండు రంగడికి తొలి ఏకాదశి పూజలు
సంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన రాయికోడ్ తో పాటు నగ్వార్, జాంబిగి(కె) తదితర గ్రామాలలో ఆషాఢమాసం తొలి ఏకాదశిని పురస్కరించుకుని బుధవారం అర్చకులు శ్రీ రుక్మిణి పాండురంగడికి  అభిషేకం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి మహా హారతిని ఇచ్చి, భక్తులకు తీర్థప్రసాదాలను వితరణ చేయడం జరిగింది. అనంతరం భక్తులు భగవంతుణ్ణి నామస్మరణతో భజన చేసుకుంటూ ఊరి శివారులో ఉన్న దేవుళ్ళకు పూజలు చేయడం జరిగింది.

தொடர்புடைய செய்தி