ముమ్మదేవి అమ్మవారిని దర్శించుకున్న ఎస్సై

71பார்த்தது
ముమ్మదేవి అమ్మవారిని దర్శించుకున్న ఎస్సై
సంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన రాయికోడ్ లోని ముమ్మదేవి ఆలయంలో శుక్రవారం ఆషాఢమాసం అమావాస్యను పురస్కరించుకుని అర్చకులు సందీప్ జోషి అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలను వితరణ చేశారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఎస్సై వెంకట్ రెడ్డి, పోలీసు సిబ్బంది ముమ్మదేవి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

தொடர்புடைய செய்தி