సింగూరులోకి 9, 342 క్యూసెక్కుల నీరు చేరిక

66பார்த்தது
సింగూరులోకి 9, 342 క్యూసెక్కుల నీరు చేరిక
పుల్కల్ మండలం సింగూరులోకి మంగళవారం 9, 432 క్యూసెక్కుల నీరు చేరిందని కార్యనిర్వాహక అధికారి నాగరాజు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రాజెక్టు ఎగువ ప్రాంతమైన మనూరు, రాయికోడ్, న్యాల్కల్ తో పాటు కర్ణాటక రాష్ట్రం నుంచి వరద నీరు చేరుతుందని చెప్పారు. 3, 243 క్యూసెక్కుల నీటిని దివ్యభాగానికి వదిలినట్లు పేర్కొన్నారు

தொடர்புடைய செய்தி