పంటి నొప్పి సమస్యకు ఉప్పునీటితో పరిష్కారం

85பார்த்தது
పంటి నొప్పి సమస్యకు ఉప్పునీటితో పరిష్కారం
పంటి నొప్పి ఒక సాధారణ సమస్య. ఇది చిగుళ్ళలో జలదరింపు, వాపు, పంటి నొప్పికి కారణమవుతుంది. ఈ సమస్య నుండి ఉపశమనం పొందడానికి ఉప్పునీరు సహాయపడుతుంది. ఈ సమస్య ఉన్నవారు ప్రతిరోజూ ఉప్పునీటితో పుక్కిలించడం మంచిది. దీని వల్ల పంటి మధ్యలో చిక్కుకున్న ఆహరపు పదార్థాలు నీటితో బయటకు వస్తాయి. ఇందుకోసం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి మిక్స్ చేసి పుక్కిలించాలి. ఈ నీటిని మింగకూడదని గుర్తుంచుకోండి. ఐస్ ప్యాక్ ఉపయోగించడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

தொடர்புடைய செய்தி