ఖైరతాబాద్‌ గణేశుడి వద్ద రుద్ర హోమం.. పాల్గొన్న 280 జంటలు

54பார்த்தது
ఖైరతాబాద్‌ గణేశుడి వద్ద రుద్ర హోమం.. పాల్గొన్న 280 జంటలు
తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద వినాయకుడిగా పేరుగాంచింది హైదరాబాద్ లోని ఖైరతాబాద్‌ గణేశుడి వద్ద భక్తుల కోలాహలం నెలకొంది. ఇవాళ స్వామి వారికి వేదపండితులు రుద్ర హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 280 జంటలు పాల్గొన్నారు. 70వ వార్షికోత్సవం సందర్భంగా 280 జంటలతో 70 హోమ గుండాలతో రుద్రహోమాన్ని నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు.. గణనాథుడిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు.

தொடர்புடைய செய்தி