రతన్ టాటా అంత్యక్రియలు పూర్తి ఇక సెలవు (వీడియో)

9189பார்த்தது
ముంబైలోని వర్లి శ్మశానవాటికలో దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా అంత్యక్రియలు గురువారం ముగిశాయి. ప్రభుత్వం ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో పూర్తి చేసింది. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, దిగ్గజ వ్యాపారవేత్తలు, వివిధ రంగాల సెలబ్రిటీలు పాల్గొన్నారు. అశృనయనాలతో రతన్ టాటాకు చివరి వీడ్కోలు పలికారు.

தொடர்புடைய செய்தி