17 ఏళ్ళ బాలికపై అత్యాచారం.. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

61பார்த்தது
17 ఏళ్ళ బాలికపై అత్యాచారం.. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
17ఏళ్ల మైనర్ బాలికపై ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. రాజస్థాన్‌లోని జుంజునులో డిసెంబర్ 2020లో బాలిక స్నానం చేస్తుండగా నిందితుడు వీడియోలు, ఫొటోలు తీశాడు. ఆ తర్వాత ఆమెను బ్లాక్‌మెయిల్ చేస్తూ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితుడు సాహిరామ్ కి స్థానిక కోర్టు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.50,000 జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పునిచ్చింది.

தொடர்புடைய செய்தி