రాష్ట్రంలోనే మొదటి ర్యాంకు సాధించిన మహమ్మదాబాద్ వాసి

56பார்த்தது
రాష్ట్రంలోనే మొదటి ర్యాంకు సాధించిన మహమ్మదాబాద్ వాసి
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ యూనివర్సిటీ బీఎస్సీ డిప్లొమా అర్హత పరీక్షలో మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం దేశాయిపల్లికి చెందిన డి. వేణు 92 మార్కులతో రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించారు. తల్లిదండ్రులు సరోజ, పెంటయ్య స్వగ్రామంలో వ్యవసాయం చేస్తూ జీవనం గడుపుతున్నారు. రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించడం పట్ల గ్రామస్థులు, మండల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி