ప్రజాపతుల సంఘం చైర్మన్ గా షాద్‌నగర్ ఎమ్మెల్యే

56பார்த்தது
ప్రజాపతుల సంఘం చైర్మన్ గా షాద్‌నగర్ ఎమ్మెల్యే
ప్రజాపతుల సంఘం చైర్మన్ గా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను ప్రభుత్వం ఎన్నిక చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో చైర్మన్ శంకర్ ను నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి సన్మానించారు. సోమవారం సాయంత్రం పార్లమెంట్ సభ్యులు మల్లు రవితో పాటు షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత తాండ్ర కాశీనాథ్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி