షాద్ నగర్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

76பார்த்தது
షాద్ నగర్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
నిజాం పాలనలో రజాకారుల ఆకృత్యాలకు నుంచి కెసిఆర్ పాలన ఉండేదని, బీఆర్ఎస్ ను గద్దె దించడంతోనే తెలంగాణలో ప్రజలు స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్, షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్" అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే ప్రభుత్వ క్యాంపు కార్యాలయంలో సెప్టెంబర్ 17 ను పురస్కరించుకొని ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రజా పాలన జెండా ఆవిష్కరణ చేశారు.

தொடர்புடைய செய்தி