ఎమ్మెల్యే శంకర్ సంచలన వ్యాఖ్యలు

59பார்த்தது
ఎమ్మెల్యే శంకర్ సంచలన వ్యాఖ్యలు
కొందరికి సంస్కారం ఉండాలి. సంస్కారం లేకుండా గిరిజన తండాలకు వచ్చి కొందరు తండాల అభివృద్ధికి అడ్డుపడుతున్నారంటూ గిరిజన తీజ్ వేడుకల్లో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం కేశంపేట్ మండలంలోని దేవుని గుడి తండాలో గిరిజన లంబాడి సోదర సోదరీమణులు, అంగరంగ వైభవంగా, ఉత్సాహంగా జరుపుకునే తీజ్ పండుగ ఉత్సవాల్లో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி