షాద్ నగర్ లో ప్రజా పాలన దినోత్సవం

57பார்த்தது
షాద్ నగర్ లో ప్రజా పాలన దినోత్సవం
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ప్రభుత్వ ఆర్డిఓ కార్యాలయంలో మంగళవారం ప్రజాపాలన దినోత్సవం ఘనంగా జరిగింది. ఆర్డిఓ వెంకట మాధవరావు జాతీయ జెండాను కార్యాలయం మీద ఆవిష్కరించారు. కార్యాలయ సిబ్బంది ఏవో జ్యోతి, స్థానిక తహసిల్దార్ పార్థసారథి పాల్గొన్నారు. ఈ సంధర్భంగా పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ఈ కార్యక్రమానికి పుర ప్రముఖులు నాయకులు మహమ్మద్ అలీ ఖాన్ బాబర్ రఘు చెంది తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி