షాద్ నగర్ మున్సిపాలిటీలో ప్రజాపాలన దినోత్సవం వేడుకలు

65பார்த்தது
షాద్ నగర్ మున్సిపాలిటీలో ప్రజాపాలన దినోత్సవం వేడుకలు
ప్రజా పాలన దినోత్సవ సందర్భంగా మంగళవారం షాద్ నగర్ మున్సిపాలిటీలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, మున్సిపల్ కమిషనర్ వెంకన్న, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాగిళ్ల గోపాల్ గుప్తా, మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వం, పట్టణ అధ్యక్షుడు చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி