రాజీవ్ గాంధీ విగ్రహ ప్రతిష్టపై నిరసన

70பார்த்தது
రాజీవ్ గాంధీ విగ్రహ ప్రతిష్టపై నిరసన
భారత రాష్ట్ర సమితి అధిష్టానం పిలుపుమేరకు షాద్ నగర్ చౌరస్తాలో మంగళవారం తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబించి, సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం ప్రతిష్టించినందుకు నిరసనగా తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎమ్మెస్ నటరాజ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி