పట్టించుకోండి సారూ.. విద్యుత్ వైర్లపై మంటలు

58பார்த்தது
షాద్ నగర్ పట్టణంలోని ఆర్టీసీ కాలనీకి ఆనుకుని ఉన్న శ్రీనివాస కాలనీలో విద్యుత్ వైర్లు అంటుకొని మంటలు పుడుతున్నాయని
దీనిపై స్థానిక ప్రజాప్రతినిధులకు లైన్మెన్ కు పలుమార్లు విన్నవించిన పట్టించుకోవడం లేదంటూ గురువారం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రోడ్డుకు ఇరువైపులా ఏపుగా పెరిగిన చెట్లతో విద్యుత్ వైర్లు తగులుతున్నాయని దీనివల్ల మంటలు అవుతున్నాయని కాలనీవాసులు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி