ఆటల పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే

66பார்த்தது
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం కొత్తూరు మండల ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఆటల పోటీలను ఇన్ముల్ నర్వ పాఠశాలలో బుధవారం షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఎంఈఓ కిష్టా రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొనడం జరిగింది.

தொடர்புடைய செய்தி