ఆదుకుంటాం.. అండగా ఉంటాం: ఎమ్మెల్యే

81பார்த்தது
ఆదుకుంటాం.. అండగా ఉంటాం: ఎమ్మెల్యే
డ్రైవర్ నిర్లక్షం కారణంగా ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు అండగా ఉండి ఆదుకుంటామని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. సోమవారం కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని చేగూరు ముఖ్య కూడలిలో జరిగిన లారీ ప్రమాదంలో షాద్ నగర్ పట్టణంలోని పటేల్ రోడ్ కు చెందిన తల్లి కూతురు కావ్య కూతురు అనన్య మృతి చెందారు. సోమవారం ప్రభుత్వ ఆసుపత్రిలో బాధిత కుటుంబ సభ్యులను స్థానిక నాయకులతో కలసి ఎమ్మెల్యే పరామర్శించారు.

தொடர்புடைய செய்தி