షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే సహాకారం

71பார்த்தது
గ్రామాల మధ్య మెరుగైన రవాణా వ్యవస్థ ఉండాలనే సదుద్దేశంతో షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సహకారంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు బాటను చదును చేసి గ్రామాల ప్రజల మెప్పును పొందారు. ఫరూఖ్ నగర్ మండలం అయ్యవారిపల్లి, భీమారం గ్రామాల మధ్య చెరువు మీదుగా ఉన్న నక్ష బాటను ఇరు గ్రామాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సహకారంతో ఆదివారం చదును చేసి ఆధునికరించారు.

தொடர்புடைய செய்தி