రహదారులపై వరదనీరు.. వాహనదారుల ఇబ్బందులు

58பார்த்தது
రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి నియోజకవర్గం హఫిజ్ పేట్, మాదాపుర్, గచ్చిబౌలి రాయదుర్గం ప్రాంతాల్లో మంగళవారం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అకాల భారీ వర్షం కారణంగా రోడ్ల నిర్జలమయమైనట్లు స్థానిక ప్రజలు పేర్కొన్నారు. గచ్చిబౌలి సుదర్శన్ నగర్ కాలనీలో వరద నీరు భారీగా చేరడంతో వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி