ప్రతి ఒక్కరూ పార్టీ సభ్యత్వాన్ని తీసుకోవాలి: శిల్పారెడ్డి

57பார்த்தது
ప్రతి ఒక్కరూ బీజేపీ పార్టీ సభ్యత్వాన్ని తీసుకుని బీజేపీని మరింత బలపరచాలని మహిళ మోర్చ రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి కోరారు. శనివారం తార్నాక డివిజన్ మహిళ మోర్చ అధ్యక్షురాలు అనిత అధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శిల్పారెడ్డి హాజరయ్యారు. బీజేపీ పార్టీని మరింత పటిష్ట పరిచేందుకు ప్రతి ఒక్కరూ పార్టీ సభ్యత్వాన్ని తీసుకుని దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు.

தொடர்புடைய செய்தி