అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యేకు వినతి

65பார்த்தது
అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యేకు వినతి
బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పూలపల్లి రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం పలు కాలనీల వాసులతో కలిసి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కు వినతిపత్రం అందజేశారు. హైదర్షాకోట్ ఎర్రకుంట కట్ట సుందీకరణ అభివృద్ధి పనులను చేపట్టాలని, కట్టపై ఉన్న షట్టర్లు తొలగించాలని ఆయనకు వినతిపత్రం ద్వారా విన్నవించారు. ఎర్రకుంట చెరువు అభివృద్ధి పనులను వేగవంతంగా నిర్వ హించి పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు.

தொடர்புடைய செய்தி