నులి పురుగుల నివారణ మందులు పంపిణి చేసిన మేయర్

79பார்த்தது
నులి పురుగుల నివారణ మందులు పంపిణి చేసిన మేయర్
మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ గుర్రంగుడాలోని ప్రాథమిక పాఠశాలలో చిన్నారులకు నులి పురుగుల నివారణ కోసం మందుల పంపిణీ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి, మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి గురువారం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దడిగ శంకర్, గడ్డం లక్ష్మారెడ్డి, నాయకులు గుర్రం లక్ష్మారెడ్డి, జక్కిడి విష్ణు వర్ధన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி