ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం

50பார்த்தது
ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం
మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ నాదర్ గుల్ లోని తోట జంగారెడ్డి ఫంక్షన్ హల్ లో ఆధిబాట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక మండపాల ఉత్సవ కమిటీ సభ్యులతో మంగళవారం సాయంత్రం వినాయక నవరాత్రి ఉత్సవాలలో తీసుకోవలసిన జాగ్రత్తలపై ఏర్పాటు చేసిన సమావేశంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి, మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి పాల్గొన్నారు. వినాయక మండపాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మాట్లాడారు.

தொடர்புடைய செய்தி