జల్ పల్లి చెరువులో జోరుగా నిమజ్జనాలు

79பார்த்தது
జల్ పల్లి చెరువులో జోరుగా నిమజ్జనాలు
వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా జల్ పల్లి చెరువులో వినాయక నిమజ్జనాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. 9వ రోజు కావడంతో ఆదివారం ఉదయం నుంచి భారీగా గణనాథులను తీసుకొచ్చి చెరువులో నిమజ్జన ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. మున్సిపాలిటీ కమీషనర్ వాణిరెడ్డి, పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గురువారెడ్డి పర్యవేక్షణలో నిమజ్జన ప్రక్రియ సజావుగా కొనసాగుతుంది.

தொடர்புடைய செய்தி