మామిడి పల్లిలో బొడ్రాయి పూజలు

53பார்த்தது
మామిడిపల్లి గ్రామంలో బొడ్రాయి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా గురువారం మండల పూజ నిర్వహించారు. ప్రతిష్టాపన జరిగి 41 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా వేద పండితులు గణపతి హోమం, పుణ్యా వచనం, పాల, పుష్ప, పంచామృతాలతో అభిషేకం చేశారు. స్థానిక కార్పొరేటర్లు సుక్క శివకుమార్, యాత్ర పవన్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி