హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచుతాం: మంత్రి

84பார்த்தது
మంత్రి పొన్నం ప్రభాకర్ వనస్థలిపురంలోని రైతు బజార్ వద్ద ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను శనివారం పరిశీలించారు. మూసి ప్రక్షాళన ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నిర్ణయమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఉపాధి అవకాశాలు పెంచడానికి, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి అన్ని కోణాలను తీసుకొని మూసి ప్రక్షాళన ప్రాజెక్ట్ ని తీసుకు వచ్చామని తెలిపారు.

தொடர்புடைய செய்தி