మాదకద్రవ్యాలను విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

77பார்த்தது
మాదకద్రవ్యాలను విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ కూరగాయల మార్కెట్లో ఆశిష్ అనే మాదక ద్రవ్యాన్ని పంపిణీ చేయడానికి ప్రయత్నిస్తున్న ఒరిస్సా రాష్ట్రానికి చెందిన గశీరాం పొంగి , జగన్నాథ్ కుమిదిలను మహేశ్వరం ఎస్వోటీ పోలీసులతో కలిసి ఎల్బీనగర్ పోలీసుల అరెస్ట్ చేశారు. నిందితుల నుండి నాలుగు లక్షల 30 వేల రూపాయలు విలువైన 632 గ్రాముల హాశిష్ ఆయిల్, ఒక మొబైల్ ఫోన్, స్వాధీనం చేసుకున్నారు.

தொடர்புடைய செய்தி